Pages

19 March, 2016

ఆంధ్ర కవుల చరిత్రము Andhra Kavula Charitramu (Complete)

ఆంధ్ర కవుల చరిత్రము (సమగ్రం) Andhra Kavula Charitramu (3 Parts)
కందుకూరి వీరేశలింగం Kandukuri Veeresha lingam






ఆంధ్ర కవుల చరిత్రము కందుకూరి వీరేశలింగం పంతులు గారు రచించిన పుస్తకము. ఇది మూడు భాగాలుగా వివిధ కాలాల్లో ముద్రించబడినది. ఇందులోని మొదటి భాగములో సుమారు 40 మంది ప్రాచీన తెలుగు కవుల గురించి విస్తృతంగా వివరించారు. రెండవభాగములో సుమారు 50-60 మంది మధ్యకాలపు తెలుగు కవుల జీవితచరిత్రలను చిత్రీకరించారు. మూడవ భాగములో సుమారు 140 మంది ఆధునికకాలపు తెలుగు కవుల జీవితాలను టూకీగా పేర్కొన్నారు. ఈ మూడింటిని హితకారిణీ సమాజము, రాజమండ్రి వారు ముద్రించారు.

దిగుమతికొరకు --


No comments:

Post a Comment