11 June, 2016

ఆంధ్రపత్రిక - స్వర్ణోత్సవ సంచిక Andhra Patrika Svarnotsava Sanchika


ఆంధ్రపత్రిక - స్వర్ణోత్సవ సంచిక 
Andhra Patrika Svarnotsava Sanchika

దాదా హయాత్ గారు తెలిపారు .......
వేమూరి విశ్వనాథ శర్మ గారుఎం.., ఎల్.టి., యెవరో మనకు తెలీదునాకూ తెలీదువారు 1925 నాటికి నలభై వుత్తరాలు సేకరించారుఅవి అప్పటికే నూటయాభైసంవత్సరాలనాటివితంజావూరు రాజ్య వాస్తవ్యులకు సంబంధించిన తెలుగు వుత్తరాలుఇప్పుడు తమిళం ప్రధాన భాషగా వున్న తంజావూరు ప్రాంతంలో ఒకప్పుడు తెలుగేప్రధానభాషగా అందరూ వాడేవారని నిరూపించడానికి వాటిలో మచ్చుకు కొన్ని వుత్తరాలు వారు 'ఆంధ్రపత్రిక ' 1925 క్రోధన సంవత్సరాది సంచికలో 'దక్షిణాది తెలుగు; కొన్ని పాత వుత్తరాలు ' అనే పేరుగల వ్యాసంలో ప్రకటించారు.

అనుసరించువారు