గతంలో ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ కాలంలో విద్యార్థులకు, ముఖ్యంగా పోటీ పరీక్షలకు వెళ్ళే వారికి అన్నీ విషయాల్లో కనీస పరిజ్ఞానం కలుగాలనే ఉద్దేశంతో పండితులచే వ్రాయించి, ప్రచురించిన గ్రంథమిది.
భట్టనారాయణ కవి రచించిన ఈ వేణీసంహార నాటకం రసలుబ్ధులు, విద్యార్థులు తప్పక చదివి ఆనందడోలికల్లో ఓలలాడుదురు గాక. దీనికి బేతవోలు రామబ్రహ్మం గారి వ్యాఖ్య మనకు మరింత మేలు చేసింది.
చిన్న గమనిక:- మీకు ఈ పుస్తకం నచ్చితే, కింద వ్యాఖ్యానం వ్రాయండి. పదిమందితో ఈ టపాను పంచుకొండి. మేం చేసే ఈ జ్ఞాన యజ్ఞంలో పాలు పంచుకొండి.
మురారేః తృతీయః పంథా అని ఒక లోకోక్తి. మురారి కవి వ్రాసిన అనర్ఘరాఘవ నాటకం రసలుబ్ధులు, విద్యార్థులు తప్పక చదివి ఆనందడోలికల్లో ఓలలాడుదురు గాక. దీనికి బేతవోలు రామబ్రహ్మం గారి వ్యాఖ్య మనకు మరింత మేలు చేసింది.
(వికీ పీడియా నుండి)
నన్నెచోడుడు 12 వ శతాబ్దానికి చెందిన కవి. ఎంతో ప్రసిద్ధి గాంచిన కుమార సంభవమును రచించిన మహా కవి. తద్వారా ఈయన మొదటి శైవ కవి అయినాడు. సంస్కృతం తో పాటు కన్నడ, తమిళ పదాలను తెలుగు సాహిత్యంలో చేర్చి అనేక పద ప్రయోగాలను చేసాడు.