మహా భారత కథలు
కాటమరాజుగడ్డ రామచంద్రరావు
Mahabharatha Kathalu
katamarajugadda Ramachandra Rao
తెలుగు వారికి అత్యంతపౄతి పాత్రమైనది భారతం. 'తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి" అనే సామెతకూడా ఉంది. అందుకే నన్నయ మొదటగా భారతాన్ని రాశాడు.