పూరిపండా అప్పల స్వామి
తెలుగువారికి భారతమంటే ప్రీతి అంతా ఇంతా కాదు. అందుకే కాబోలు నన్నయ భారతంతోనే తెలుగులో గ్రంథరచనకు శ్రీకారం చుట్టాడు నన్నయ. వెయ్యేళ్ళ తర్వాతకూడా ఈనాటికి కూడా తెలుగువారు భారతం అంటే చెవి కోసుకుంటారు.
ఈ కాలంవారికి పద్యం కొరుకుడుపడడం కొంత కష్టమే అనేది గమనించి, పూరిపండా అప్పల స్వామి గారు మనకు మేలు చేయాలని భారతాన్ని, భాగవతాన్ని వ్యావహారికాంధ్రభాషలో వ్రాశారు. ఆ పుస్తకాలను అందుకొండి.
- వ్యావహారిక ఆంధ్ర మహాభారతం - ప్రథమ భాగం
- వ్యావహారిక ఆంధ్ర మహాభారతం - ద్వితీయ భాగం
- వ్యావహారిక ఆంధ్ర మహాభారతం - తృతీయ భాగం
- వ్యావహారిక ఆంధ్ర మహాభారతం - చతుర్థ భాగం
- వ్యావహారిక ఆంధ్ర మహాభారతం - పంచమ భాగం
- వ్యావహారిక ఆంధ్ర మహాభారతం - షష్ఠ భాగం
- వ్యావహారిక ఆంధ్ర మహాభారతం - సప్తమ భాగం
పనిలో పనిగా వారి భాగవతాన్ని కూడా దిగుమతి చేసుకుని, చదివేయండి.

4 వ్యాఖ్యలు:
VERY GREAT WORK SIR,THANK YOU VERY MUCH.
Thank you verymuch. Very amulya books are made available.
పురిపండా వారి ఇతర పుస్తకాలను కూడా ఇక్కడ ఉంచితే బాగుంటుంది.
Thank You for the amazing wealth of literature you are sharing.
కామెంట్ను పోస్ట్ చేయండి