ఆసూరి మరింగంటి వేంకటనరసింహా ssచార్యుల రచనల సమగ్ర పరిశీలన అనే పరిశోధనా గ్రంథం మాడభూశిణి రంగాచర్యుల రచన. ఉస్మానియా విశ్వవిద్యాలయంనందు Ph.D పట్టం కొరకు సమర్పించబడిన సిద్ధాంతవ్యాసం.
తెలుగు లో వెలువడిన స్త్రీల పత్రికలపై పరిశోధననే ఈ అస్పష్ట ప్రతిబింబాలు అనే గ్రంథం. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంనందు M.Phil పట్టం కొరకు సమర్పించబడిన సిద్ధాంతవ్యాసం. అందుకోండి ఈ కానుక.
కేతవరపు రామకోటి శాస్త్రి - Kethavarapu Ramakoti Shasthri
తెలుగు వారు అవధానాలకు ఆరంభకులు. తెలుగులో అవధానాలు, చాటువులు ఇవి ఆశుకవిత్వానికి సంబంధించినవి. వీటిపై ప్రామాణికమైన రచన చేసి కేతవరపు రామకోటి శాస్త్రి గారు మనకు అందించారు. అందుకోండి ఈ కానుక.
డా.అంగలూరు శ్రీరంగాచారి గారు ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఈ ‘అన్నమాచార్యుని శృంగార సంకీర్తనలు-మధుర భక్తి’ సిద్ధాంత గ్రంథాన్ని Ph.D. పట్టం కొరకు సమర్పించారు.
మూక పంచశతి మూక కవి వ్రాసిన శతక పంచకం. అవి ఆయా శతకాల పేర సాధన గ్రంథ మండలి, తెనాలి వారు అందించారు. ఈ పుస్తకాలు ప్రస్తుతం అంగడిలో లభిస్తూనే ఉన్నాయి. అటువంటి అపురూపమైన పుస్తకాలు అందరి ఇళ్ళలో ఉండాలి. ప్రతులు చెల్లిపోకముందే, మీ దగ్గరలోని పుస్తకాల అంగడిలో మీ మీ ప్రతులను సొంతం చేసుకొండి.
ఆది శంకరాచార్యులవారి రచనలన్నింటినీ తెలుగులో వ్యాఖ్యానంతో శంకర గ్రంథ రత్నావళి పేర సాధన గ్రంథ మండలి, తెనాలి వారు అందించారు. ఈ పుస్తకాలు ప్రస్తుతం అంగడిలో లభిస్తూనే ఉన్నాయి. అటువంటి అపురూపమైన పుస్తకాలు అందరి ఇళ్ళలో ఉండాలి. ప్రతులు చెల్లిపోకముందే, మీ దగ్గరలోని పుస్తకాల అంగడిలో మీ మీ ప్రతులను సొంతం చేసుకొండి.