సంస్కృతాంధ్ర విద్యార్థులు అలంకారాలు జయదేవ 'చంద్రాలోకం' సంస్కృత గ్రంధం ఆధారంగా నేర్చుకొంటూ ఉంటారు. చంద్రాలోకం గ్రంధానికి
"ఆంధ్రత్వ మాంధ్రభాషా చ నాల్పస్య తపసః ఫలమ్"
అంటూ నినదించిన మన తెలుగువాడు అప్పయ్య దీక్షితులు గారు వ్రాసిన వ్యాఖ్య ఈ కువలయానందం.
ఆ గ్రంథానికి రెండు తెలుగు అనువాదాలు వెలువడినాయి. వాటితో పాటు సంస్కృత వ్యాఖ్యతో కూడిన ఒక ప్రాచీన గ్రంథం కూడా లభించింది.
వాటిని అన్నింటినీ కలిపి ఒకే దగ్గర అందిస్తున్నాం, చూడండి.
కువలయానందము
ఈ అలంకారాలకు లక్ష్య గ్రంథాన్ని కూడా చూడండి
0 వ్యాఖ్యలు:
Post a Comment