ఇటీవల నవీకరించిన టపాలు
21 April, 2015
13 February, 2015
వేములవాడ రాజేశ్వరుని మాహాత్మ్యము- అనుశీలన Vemulavada Rajeshwaruni mahatmyam- anushilana
వేములవాడ రాజేశ్వరుని మాహాత్మ్యము- అనుశీలన
Vemulavada Rajeshwaruni mahatmyam- anushilana
యం. యమున M.Yamuna
తేళ్ళ సత్యవతిగారి పర్యవేక్షణలో మామిడిపల్లి యమునగారు నాగార్జున విశ్వవిద్యాలయంనుండి M.Phil. పట్టం పొందడానికి సమర్పించిన సిద్ధాంతవ్యాస గ్రంథమిది.
Click to download.....
లేబుళ్లు:
M.Phil,
Nagarjuna university
23 December, 2014
విజ్ఞాన దీపిక Vijnana Deepika
విజ్ఞాన దీపిక Vijnana Deepika
గతంలో ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ కాలంలో విద్యార్థులకు, ముఖ్యంగా పోటీ పరీక్షలకు వెళ్ళే వారికి అన్నీ విషయాల్లో కనీస పరిజ్ఞానం కలుగాలనే ఉద్దేశంతో పండితులచే వ్రాయించి, ప్రచురించిన గ్రంథమిది.
లేబుళ్లు:
encyclopaedia,
Reference Book,
Vijnana sarvasvam
22 December, 2014
వేణీ సంహారం Veni Samharam
వేణీ సంహారం Veni Samharam
చిన్న గమనిక:- మీకు ఈ పుస్తకం నచ్చితే, కింద వ్యాఖ్యానం వ్రాయండి. పదిమందితో ఈ టపాను పంచుకొండి. మేం చేసే ఈ జ్ఞాన యజ్ఞంలో పాలు పంచుకొండి.
మీరిక్కడే చదువుకోవాలంటే..........
Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....
పైనొక్కండి
లేబుళ్లు:
Drama,
Sanskrit,
Sanskrit Nataka
21 December, 2014
04 December, 2014
నన్నెచోడుని కవిత్వము Nannechoduni Kavitvamu
నన్నెచోడుని కవిత్వము
Nannechoduni Kavitvamu
అమరేశం రాజేశ్వర శర్మ amaresham Rajesvara Sharma(వికీ పీడియా నుండి)
నన్నెచోడుడు 12 వ శతాబ్దానికి చెందిన కవి. ఎంతో ప్రసిద్ధి గాంచిన కుమార సంభవమును రచించిన మహా కవి. తద్వారా ఈయన మొదటి శైవ కవి అయినాడు. సంస్కృతం తో పాటు కన్నడ, తమిళ పదాలను తెలుగు సాహిత్యంలో చేర్చి అనేక పద ప్రయోగాలను చేసాడు.
లేబుళ్లు:
Literary Criticism,
Telugu Classic literature
03 December, 2014
నన్నెచోడుని కుమార సంభవము (సవ్యాఖ్యానం) Nannechoduni Kumara sambhavam
నన్నెచోడుని కుమార సంభవము (సవ్యాఖ్యానం)
Nannechoduni Kumara sambhavam
వికీపీడియా నుండి-
నన్నెచోడుడు 12 వ శతాబ్దానికి చెందిన కవి. ఎంతో ప్రసిద్ధి గాంచిన కుమార సంభవమును రచించిన మహా కవి. తద్వారా ఈయన మొదటి శైవ కవి అయినాడు. సంస్కృతం తో పాటు కన్నడ, తమిళ పదాలను తెలుగు సాహిత్యంలో చేర్చి అనేక పద ప్రయోగాలను చేసాడు.
నన్నెచోడుని కుమారసంభవం కాళిదాసు రాసిన కుమారసంభవానికి యథాతథ అనువాదం కాదు. కాళిదాసు రచనలోని ఇతివృత్తాన్ని మాత్రమే తీసుకున్నాడు. శివ, స్కాంద, వాయు, బ్రహ్మాండ పురాణాల్లోనూ, భారతరామాయణాల్లోనూ సంగ్రహంగా ఉన్న వాటినే ప్రబంధంగా మలిచాడు. ఆయన కుమార సంభవంలో ‘దేశి-మార్గములను దేశీయములుగా చేయవలను’ అని పేర్కొన్నాడు. అందులోని గజానన వృత్తాంతం నన్నెచోడుని దేశీయ అభిమానాన్ని తెలియజేస్తుంది. ఆయన తన కావ్యం రత్నపుత్రిక వంటిదని కొనియాడాడు. అలాంటి కృతులు రచించటానికి కవికి అరవైనాలుగు విద్యల్లో నేర్పు ఉండటం అవసరమని ఆనాటి కవుల అభిప్రాయం. కవిత్వం సౌందర్యంగా, సుకుమారంగా, హృదయానికి నచ్చే విధంగా ఉండాలని నన్నెచోడుని అభిప్రాయం. ప్రతి పద్యం విశిష్టంగా ఉండాలని సూచించాడు.
చిన్న గమనిక:- మీకు ఈ పుస్తకం నచ్చితే, కింద వ్యాఖ్యానం వ్రాయండి. పదిమందితో ఈ టపాను పంచుకొండి. మేం చేసే ఈ జ్ఞాన యజ్ఞంలో పాలు పంచుకొండి.
Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....
పైనొక్కండి
చిన్న గమనిక:- మీకు ఈ పుస్తకం నచ్చితే, కింద వ్యాఖ్యానం వ్రాయండి. పదిమందితో ఈ టపాను పంచుకొండి. మేం చేసే ఈ జ్ఞాన యజ్ఞంలో పాలు పంచుకొండి.
Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....
పైనొక్కండి
ఇవి కూడా చూడండి:-
నన్నెచోడుని పదప్రయోగ సూచిక
నన్నెచోడుని కవిత్వము
Subscribe to:
Posts (Atom)