జి.వి.సుబ్రహ్మణ్యం గారి
ప్రథమాంధ్ర మహా పురాణము
Prathama Andhra Maha Puranamu
By
G.V.Subrahmanyam
తెలుగులో వెలువడిన మొట్టమొదటి పురాణం మారన రాసిన మార్కండేయ పురాణం. దానిని పరిశోధించే నెపంతో సుబ్రహ్మణ్యంగారు తెలుగులో పురాణాల పుట్టు పూర్వోత్తరాలను చక్కగా పరామర్శించారు. తెలుగు సాహితీ పిపాసకులకు చక్కని పరామర్శ గ్రంథమిది. ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి Ph.D. పట్టం పొందిన సిద్ధాంత గ్రంథం.
ఇక్కడే చదువుకోవాలంటే .........
దిగుమతి చేసుకోవాలంటే నొక్కండి ............
పై.
ఇదీ చూడండి......
0 వ్యాఖ్యలు:
Post a Comment