తెలుగు జానపద గేయ గాథలు
Telugu Janapada Geya gathalu
నాయని కృష్ణకుమారి Nayani Krishna Kumari
తెలుగులో వెలువడిన జానపదగేయ వాఙ్మయాన్ని మథించి, అందులో ప్రస్తావించిన గాథలు, ఆచారాలు, సంస్కృతి మొదలైనవానిగురించి సమగ్రంగా పరిశోధించి అందించారు ఆచార్య నాయని కృష్ణకుమారిగారు.