17 March, 2020

మహా భారత కథలు Mahabharatha Kathalu


మహా భారత కథలు 
కాటమరాజుగడ్డ రామచంద్రరావు
 Mahabharatha Kathalu 
katamarajugadda Ramachandra Rao


తెలుగు వారికి అత్యంతపౄతి పాత్రమైనది భారతం. 'తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి" అనే సామెతకూడా ఉంది. అందుకే నన్నయ మొదటగా భారతాన్ని రాశాడు. 

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు Sripada Subrahmanya Shastry Kathalu

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు
 Sripada Subrahmanya Shastry Kathalu



సుబ్రహ్మణ్య శాస్రి 75 కథలు రాసారు. ఈయన కథలలో విషయాన్ని ప్రణయం, సంఘసంస్కారం, ప్రబోధం, కుటుంబజీవితం, అపరాధ పరిశోధనం, భాషావివాదాత్మకం, అవహేళనాత్మకం, చారిత్రకం అనే విషయాలుగా విభజించచ్చు. ఇవేకాక శ్రీపాద అనేక పద్య రచనలు, నవలలు,నాటకాలు,అనువాదాలు, వైద్య గ్రంథాలు కూడా రాసారు.

అనుసరించువారు