గత శతాబ్దికి చెందిన జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ప్రధమ పంచ సహస్రావధాని. ..విద్వత్కవులైన వీరు తిరుపతి వెంకట కవుల శిష్యులు. నాడు విద్వద్గద్వాల గా పేరుగాంచిన గద్వాల సంస్ధానం లో పరీక్షాధికారి.అవధానాలు చేస్తూ కావ్య రచన కూడా కొనసాగించారు. 32 రచనలలో ముఖ్యంగా సాలంకార కృష్ణ దేవరాయలు ఆంధ్రసామ్రాజ్యము వచన రహితమైన కావ్యాలు. ప్రముఖ సాహితి విమర్శకుడు శ్రీ నియోగి వారి మౌహిక సాహిత్యాన్ని నిశితంగా పరిశీలించి చేసిన రచన 'అక్షరాల అడుగుజాడల్లో పంచ సహస్రావధాని. '
ఇటీవల నవీకరించిన టపాలు
28 December, 2020
అక్షరాల అడుగుజాడల్లో పంచ సహస్రావధాని Aksharala Adugujadallo Pancha Sahasra Avadhani
లేబుళ్లు:
జంధ్యాల,
సుబ్రహ్మణ్య శాస్త్రి
23 December, 2020
యువభారతి ప్రచురణలు - Yuvabharathi Publications
Updated on 24-09-2024
అర్ధశతాబ్దానికి పైగా తెలుగు సాహిత్యానికి సేవ చేస్తున్న సంస్థ యువభారతి. ఈ సమయంలో ఈ సంస్థనుండి ఎన్నో విలువైన పుస్తకాలు ఎలువడ్డాయి. అవన్నీ ప్రస్తుతం మార్కెట్టులో లభిస్తూ లేవు. కొన్ని అంతర్జాలంలో లభిస్తున్నవాటిని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నది మీ తెలుగుపరిశోధన.
18 December, 2020
Subscribe to:
Posts (Atom)