భారతము - మహిళాదర్శనము
(Bhaaratham- Mahila Darshanam)
డా.యన్.శాంతమ్మగారు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి సమర్పించిన సిద్ధాంతవ్యాసమిది. ఇందులో భారతం లోని దాదాపు 600 మంది మహిళాపాత్రలను ఏరి కూర్చి వాటికి సంబంధించిన విశెషాలను అధ్యయనపూర్వకంగా అందించారు.