ఆంధ్ర సదుక్తి కర్ణామృతమ్
Andhra sadukti karnamritham
ఇది మొదటి తెలుగు మహా సభల సందర్భంలో ప్రచురితమైన చిన్న పుస్తకం. దీని ప్రత్యేకత ఏంటంటే.......
తెలుగు భాష, భూమి,సాహిత్యం,ప్రజలు, సంస్కృతి మొదలైన విషయాలమీద తెలుగులో కాకుండా ఇతరభాషల్లో ఎవరెవరు ఏమేమి చెప్పారో.....వాటి సంకలనం. ఈ పుస్తకం చదివి సందర్భానుసారం మన తెలుగుల గొప్పతనాన్ని
ఏ దేశ మేగినా ఎందుకాలిడినా పొగడరా .......
అన్నట్లు ప్రకటిస్తూ ఉండండి.
వీటిని సేకరించిన శ్రీయుతులు సుందరేశ్వర రావు , శ్రీకృష్ణమూర్తి గారలకు మనమంతా ఋణపడి ఉన్నాం.
ఇది విద్యార్థులకు, కవులకు,పండితులకు, భాషా ప్రియులకు, పరిశోధకులకు అత్యంత ఉపయోగకరం. ఈ పుస్తకాలని పి.డి.ఎఫ్ లో దిగుమతి చేసుకుని మీ టాబ్లెట్ పి.సి.లో/మొబైల్ లో/ల్యాప్టాప్ లో వేసుకుని చదుకొని, ఆనందించండి.
మీకు ఈ పుస్తకం నచ్చింది, దిగుమతి చేసుకోవాలి అంటే......