Showing posts with label Ranga natha Ramayanamu. Show all posts
Showing posts with label Ranga natha Ramayanamu. Show all posts

30 March, 2016

రంగనాథ రామాయణము Ranganatha Ramayanamu

రంగనాథ రామాయణము
గోన బుద్ధా రెడ్డి
 Ranganatha Ramayanamu
Gona Buddha Reddy

గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం తెలుగులో తొలి సంపూర్ణ రామాయణంగా సుప్రఖ్యాతి చెందినది. అంతకుమునుపు తిక్కన వ్రాసిన నిర్వచనోత్తర రామాయణం సంపూర్ణమైన రామాయణంగా చెప్పేందుకు వీలులేని రచన. రంగనాథ రామాయణాన్ని ద్విపద ఛందస్సులో రాశారు. తెలుగులో ద్విపద ఛందస్సును ఉపయోగించి ప్రధానమైన కావ్యాన్ని రచించడంలో పాల్కురికి సోమనాథుని తర్వాత రెండవవారిగా బుద్ధారెడ్డి నిలుస్తున్నారు. మరియు చాల తెలివి గల వ్యక్తి 

అనుసరించువారు